India vs pakistan asia cup : ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ 2025 లో ఘన పోరు నేడు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ టెలివిజన్ ఛానల్స్ లో లైవ్ ప్రసారం ఉంటుంది. ఈ పోటీ పై దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తో ఏ రకమైన సంబంధాలు ఉండకూడదని పలు రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వాడివాడుకుంటున్నారు. అయినప్పటికీ, క్రికెట్ అభిమానులు ఈ బిగ్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇండియా జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వి), హార్దిక్ పాండ్య (కె), శివమ్ దూబె, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ / జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్ జట్టు (అంచనా):
ఫకార్ జమాన్, సయమ్ ఆయూజ్, సల్మాన్ అఘా, మహ్మద్ హారిష్, ఇఫ్తిఖార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ నవాజీ, షహీన్ ఆఫ్రిది, ఫహీమ్ అప్రాప్, అబ్రార్ అహ్మద్
టీ20 లో చరిత్ర:
- మొత్తం మ్యాచ్లు: 13
- భారత్ విజయాలు: 10
- పాకిస్తాన్ విజయాలు: 3
ఆసియా కప్ T20 ఫార్మాట్ లో రెండు సార్లు తలపడి చెరో ఒక విజయం సాధించాయి.
భారత్ ప్రస్తుత ఫార్మ్ బాగా ఉండడంతో మ్యాచ్ పై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ కూడా ఏ సమయంలోనైనా పెద్ద విజయం సాధించగలదు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
