మన పత్రిక, వెబ్డెస్క్
బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులా రూ. 1,07,070 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ. 1,06,200కు చేరింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలతో ధరలు పెరుగుతున్నాయి. వెండి ధర కిలోకు రూ. 1,26,100 వద్ద స్థిరంగా ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
