మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి జేఎన్టీయూహెచ్ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది.
Advertisement
Telangana Engineering spot admissions 2025
మొత్తం 8 కళాశాలల్లో 978 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ సహా కొన్ని కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.
Advertisement
స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్:
- ఆగస్టు 26: జేఎన్టీయూ క్యాంపస్ (హైదరాబాద్), సుల్తాన్పూర్
- ఆగస్టు 28: జగిత్యాల, మంథని
- ఆగస్టు 29: వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్
అడ్మిషన్లు జరిగే కళాశాలల యూనివర్సిటీ విభాగంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలి.
Advertisement
స్పాట్ అడ్మిషన్స్ లో సీట్లు త్వరగా భర్తీ కావడంతో ఆసక్తి ఉన్న విద్యార్థులు త్వరగా హాజరు కావడం మంచిది.
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
- ACB: యాదాద్రి ఇంజనీర్ అరెస్ట్.. రూ.1.90 లక్షల లంచం!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

