Sabarimala Temple : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ తులమాస పూజ సందర్భంగా ఆలయ పూజారులు శబరిమల ఆలయ గుడి ద్వారాన్ని తెరిచారు. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. ఈరోజు నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వామి మాల ధరించిన భక్తులు తమ ముక్కులను చెల్లించుకుంటారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఆలయాన్ని మూసేస్తారు. స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ లో మళ్లీ తెరుస్తారు.
https://twitter.com/ANI/status/1979139326769254587
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
