ఏపీలో సంచలన నిర్ణయం: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు మరియు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. నేడు అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించబోతున్నట్లు ప్రకటించారు. రాబోయే 90 రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను (Guidelines) ఖరారు చేసి అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎందుకు ఈ నిషేధం? చిన్న వయస్సులోనే సోషల్ మీడియాకు … Read more