ADR Criminal cases on chief ministers
భారతదేశంలో 30 ముఖ్యమంత్రుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) తాజా నివేదికలో పేర్కొంది.
Advertisement
10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, బెదిరింపు వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి.
Advertisement
అత్యధికంగా రేవంత్ రెడ్డిపై 89 కేసులు, ఎం.కె. స్టాలిన్ పై 47, చంద్రబాబు నాయుడుపై 19, సిద్ధరామయ్యపై 13 కేసులు ఉన్నాయి.
ఇతరులలో హేమంత్ సోరెన్ (5), దేవేంద్ర ఫడణవీస్ (4), సుఖ్వీందర్ సింగ్ (4), పినరయి విజయన్ (2), భగవంత్ మాన్ (1) ఉన్నారు.
Advertisement
ఈ వివరాలు కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్వాసన బిల్లు నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

