TG Warangal: దేవరుప్పుల మండలం పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించే గులాబీ రంగు పురుగులను అరికట్టడానికి లింగాకర్షణ బుట్టలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. చిన్నమడూరు గ్రామంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ.. ప్రతి ఎకరంలో 8 నుంచి 10 బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్లో అధిక ధర లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీఐ రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
