మన పత్రిక, వెబ్డెస్క్
Google gmail data breach warning – జీమెయిల్ వినియోగదారులు వెంటనే తమ పాస్వర్డ్ను మార్చుకోవాలని గూగుల్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది జీమెయిల్ ఖాతాల భద్రత ప్రమాదంలో ఉందని గూగుల్ హెచ్చరించింది. ఈ ప్రమాదానికి కారణం సేల్స్ఫోర్స్ డేటా బ్రీచ్ అని గూగుల్ తెలిపింది. 2025 జూన్ ప్రథమార్థంలో జరిగిన ఈ ఘటన తర్వాత హ్యాకర్స్ వినియోగదారుల సమాచారాన్ని పొందినట్లు సమాచారం.
హ్యాకర్స్ ఇప్పుడు వినియోగదారులకు కాల్స్ మరియు మెసేజ్లు పంపుతూ పాస్వర్డ్ రీసెట్ చేయమని లేదా లాగిన్ కోడ్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందేశాలకు స్పందించకుండా ఉండాలని గూగుల్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి నేపథ్యంలో జీమెయిల్ పాస్వర్డ్ను తక్షణమే మార్చుకోవడం చాలా ముఖ్యం. బలమైన పాస్వర్డ్ మరియు రెండు-దశల ధృవీకరణను ఉపయోగించమని గూగుల్ సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
