8వ పే కమిషన్ ముందు గుడ్ న్యూస్ – కేంద్ర ఉద్యోగులకు 3% DA పెంపు
8వ పే కమిషన్ వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 7వ పే కమిషన్ కింద 3% DA పెంపు ఆమోదించింది. దీంతో DA 58%కు చేరింది. ఈ పెంపు దుస్సేరా, దీపావళి పండుగల ముందు రావడం అదనపు బూస్టర్. 2025లో ఇది రెండో పెంపు — మార్చిలో 2% పెరిగింది. జీతం నవంబర్ నుంచి పెరుగుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అరెర్స్ కూడా చెల్లిస్తారు. ఉదా: ₹18,000 బేసిక్ ఉన్న ఉద్యోగికి నెలకు ₹540 ఎక్కువ. … Read more