Advertisement

Bandh: భారత్ బంద్‌‌కు పిలుపు

Is bharat bandh on 24 october 2025: మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, October 24 2025 (శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, బంద్ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పార్టీ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement