మెదక్ జిల్లాలో విషాదం: కోతుల దాడికి మహిళ మృతి
మెదక్ జిల్లా అప్పాజీపల్లిలో కోతుల గుంపు దాడికి యత్నించడంతో భయాందోళనకు గురైన మహిళ మరణించింది. వైద్యులు ఇది గుండెపోటుగా నిర్ధారించారు.
మెదక్ జిల్లా అప్పాజీపల్లిలో కోతుల గుంపు దాడికి యత్నించడంతో భయాందోళనకు గురైన మహిళ మరణించింది. వైద్యులు ఇది గుండెపోటుగా నిర్ధారించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనివల్ల రైతులకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుల, మత ఘర్షణలను సృష్టిస్తోందని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరోపించారు.
భద్రాచలానికి పొంచి ఉన్న ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం వద్ద పర్యాటక పడవ ప్రమాదానికి గురై 15 మంది మరణించారు. ఇందులో తెలుగు పర్యాటకులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలను 2027 ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో చికెన్ షాపులో 10 కిలోల మాంసం చోరీకి గురైంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ ఆటోనగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల విశ్రాంతి కోసం రూ.200 ప్రారంభ ధరతో ఆధునిక స్లీపింగ్ పాడ్స్ వసతి అందుబాటులోకి వచ్చింది.
రాయలసీమ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని రాయలసీమ పీపుల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కోరింది.