జీమెయిల్ అడ్రస్ మార్చుకోవడం ఎలా? అనుసరించాల్సిన సులభమైన దశలు
మీ పాత జీమెయిల్ అడ్రస్ను మార్చుకోవాలనుకుంటే ఈ సులభమైన దశలను అనుసరించండి. దీనివల్ల మీ డేటా ఏమాత్రం కోల్పోయే అవకాశం ఉండదు.
మీ పాత జీమెయిల్ అడ్రస్ను మార్చుకోవాలనుకుంటే ఈ సులభమైన దశలను అనుసరించండి. దీనివల్ల మీ డేటా ఏమాత్రం కోల్పోయే అవకాశం ఉండదు.
ఎయిర్టెల్ వినియోగదారుల కోసం కొత్తగా రూ.200 డేటా వోచర్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా అదనపు డేటాతో పాటు ఓటీటీ సేవలు లభిస్తాయి.
ఐఫోన్ కాల్స్ మధ్యలో సైడ్ బటన్ వల్ల కాల్ కట్ అవ్వకుండా ఉండేందుకు సెట్టింగ్స్లో చేయాల్సిన మార్పుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు నాగుపాము పిల్లలు కనిపించాయి. సమాచారం అందుకున్న నిపుణులు వాటిని సురక్షితంగా తరలించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల జాప్యానికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఈనెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.