నేపాల్లో విషాదం: 14 ఏళ్ల క్రితం దాడి చేసిన ఏనుగునే వెతుక్కుంటూ వచ్చి ఒకే కుటుంబంలో నలుగురిని బలి
నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో ధ్రుబే అనే ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 ఏళ్ల వ్యవధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.