పండగ పూట విషాదం.. కరెంట్ షాక్తో యువకుడు మృతి
మన పత్రిక, వెబ్డెస్క్ : సంతోషంగా గడపాల్సిన వినాయకచవితి పండుగ ఆ కుటుబంలో విషాదం నింపింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పండగ సందర్భంగా లైటింగ్ కోసం స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి … Read more