Revanthanna Kanuka: 65 లక్షల మహిళలకు ఉచిత చీరలు

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ‘రేవంతన్న కానుక’ పేరుతో ఉచిత చీరలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.318 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల సరఫరా ఇప్పటికే జిల్లాలకు ప్రారంభమైంది. శుక్రవారం నుంచి చీరలను జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Balapur laddu auction 2025: బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.35 లక్షలకు అమ్ముడు

Balapur ganesh laddu auction 2025: హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైంది. గతేడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ ధర ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. కర్మన్సట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం క్రమంగా రూ.లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది 38 మంది వేలంలో పాల్గొని ధరలు పెంచారు. ప్రతి ఏటా … Read more

మేడ్చల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

Mechal Teachers day celebrations : మేడ్చల్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మేడ్చల్ లో జరిగిన వేడుకలో ప్రధానోపాధ్యాయులు ఆర్.ఎం. నాగేశ్వర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, తాత్వికుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని, దేశ రాష్ట్రపతిగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మంజుల, కాశి, గౌరిశంకర్ రావు, రామారావు, సరిత, SMC చైర్మన్ స్వర్ణలత, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

BRAOU: 2025-26 డిగ్రీ, పీజీ కోర్సులకు గడువు సెప్టెంబర్ 12 వరకు పొడిగింపు

braou admission extension: డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 12, 2025 వరకు పొడిగించింది. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరి, రెండవ లేదా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే గతంలో డిగ్రీ … Read more

Ap koushalam : కౌశలం సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ Ap koushalam survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం సర్వే (Koushalam Survey) ప్రారంభించింది. ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వేను ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్‌లైన్ లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ సర్వేలో మీ విద్యార్హతలు, నైపుణ్యాలు, తెలిసిన భాషలు, వ్యక్తిగత వివరాలు ప్రభుత్వానికి చేరతాయి. దీని ఆధారంగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభిస్తాయి. … Read more

little hearts review: ఫుల్ కామెడీ హిట్

Little hearts telugu movie review: ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి థియేట్రికల్ సినిమా లిటిల్ హార్ట్స్. మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 5, 2025న గట్టి పోటీ మధ్య విడుదలైన ఈ సినిమా యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. కథ సారాంశం అఖిల్ ( mouli tanuj prasanth ) చదువుల్లో అంత బాగా రాణించడు. ఎంసెట్ ర్యాంక్ రాకపోవడంతో పేమెంట్ … Read more

Ghaati Review: అనుష్క పర్ఫార్మెన్స్ మెప్పించింది

Ghati movie review telugu: అనుష్క శెట్టి ( Anushka Shetty ) నటించిన ఘాటీ ( Ghaati ) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్ల తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. సినిమా కథ ప్రకారం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కొనసాగులో గంజాయి రవాణా చేసే సమూహం తర్వాత ఆ పని వదిలేస్తుంది. వారి … Read more

Andhra News: చంద్రబాబు భద్రతకు కొత్త హెలికాప్టర్

Chandrababu naidu new helicopter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhrapradesh Government ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గత రెండు వారాలుగా సీఎం జిల్లాల పర్యటనలకు ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. పాత బెల్ హెలికాప్టర్ కు బదులుగా ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ ను ఎంపిక చేశారు. ఈ హెలికాప్టర్ అధునాతన ఫీచర్లతో కూడినది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇందులో … Read more

టీచర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​‌డెస్క్ అమరావతి: భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం x ద్వారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారని అన్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న టీచర్లందరకీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అదే అంకితభావంతో పనిచేస్తూ … Read more

దృష్టిలోపం ఉన్న విద్యార్థులకూ సైన్స్ కోర్సులు : నారా లోకేష్

మన పత్రిక, వెబ్​‌డెస్క్ అమరావతి: ఇకపై దృష్టిలోపం ఉన్న విద్యార్థులు కూడా సైన్స్ కోర్సులు(Science Courses) చేయెచ్చు. ఈ మేరకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh) విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదువుకునే అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. తమ భవిష్యత్తుకు దృష్టిలోపం అడ్డుకాకూడదని భావించిన ప్రభుత్వం, మిగిలిన విద్యార్థులతో సమానంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖా … Read more