Balapur ganesh laddu auction 2025: హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైంది. గతేడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ ధర ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. కర్మన్సట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు.
1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం క్రమంగా రూ.లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది 38 మంది వేలంలో పాల్గొని ధరలు పెంచారు. ప్రతి ఏటా గణేశ్ నవరాత్రుల సందర్భంగా జరిగే ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
