మన పత్రిక, వెబ్డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 30, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్డేట్స్.
- NDB వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
→ రాజీవ్ రంజన్. - PM జన్ ధన్ యోజన కింద ఆగస్టు 2025 వరకు డిపాజిట్ ఎంత?
→ ₹2.67 లక్షల కోట్లు. - NHAI ‘ప్రాజెక్ట్ ఆరోహన్’ ద్వారా ఏ ఉద్యోగుల విద్యను ప్రోత్సహిస్తోంది?
→ టోల్ ప్లాజా ఉద్యోగులు. - పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపు ఎప్పటి వరకు పొడిగించారు?
→ డిసెంబర్ 31, 2025. - మారుతి సుజుకి E-విటారా ఉత్పత్తి ఎక్కడ ప్రారంభమైంది?
→ గుజరాత్ (హన్సల్పూర్ ప్లాంట్). - 2030 కామన్వెల్త్ క్రీడలకు ఏ నగరం బిడ్ చేస్తోంది?
→ అహ్మదాబాద్. - IPPB 2025-26లో నమోదు చేసిన నికర లాభం ఎంత?
→ ₹134 కోట్లు. - CRPF మాజీ DG అనిష్ దయాల్ సింగ్ ఏ పదవికి నియమితులయ్యారు?
→ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. - PM SVANidhi పథక పునర్నిర్మాణం ఎప్పటి వరకు పొడిగించారు?
→ మార్చి 31, 2030. - ‘ఆయుర్వేద దినోత్సవం’ ఏ రోజు జరుపుకుంటారు?
→ సెప్టెంబర్ 23. - ఫిబ్రవరి 2025 వరకు భారత్ ఎన్ని EVలు నమోదు చేసుకుంది?
→ 56.75 లక్షలు. - PLI పథకం ఎన్ని రంగాలను కవర్ చేస్తుంది?
→ 14 రంగాలు. - 2024-25లో MNREGAలో మహిళల భాగస్వామ్యం ఎంత?
→ 58%. - జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు?
→ ఆగస్టు 29. - PM-Kisan కింద 20 విడతల్లో ఎంత మొత్తం పంపిణీ?
→ ₹3.90 లక్షల కోట్లు.
ఇవి కూడా చదవండి :
Advertisement
