Advertisement

August 28 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 28, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 28, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్.

  1. భారత్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గా ఎవరు నియమితులయ్యారు?
    జవాబు: అనిష్ దయాల్ సింగ్.
  2. అమెరికా 50% సుంకాల నేపథ్యంలో భారత్ ఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది?
    జవాబు: చైనా మరియు రష్యా.
  3. దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటున్న పండుగ ఏది?
    జవాబు: గణేష్ చతుర్థి.
  4. జమ్మూ, పంజాబ్‌లో వరద ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి IAF ఏం చేసింది?
    జవాబు: భారీ సహాయక చర్యలు చేపట్టింది.
  5. ‘క్రూయిజ్ భారత్ మిషన్’ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
    జవాబు: ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ.
  6. జోర్డాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
    జవాబు: జాఫర్ హసన్.
  1. గాజా ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండించిన పోప్ ఎవరు?
    జవాబు: పోప్ లియో XIV.
  2. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?
    జవాబు: అమెరికా చైనాపై అదనపు 50% సుంకం విధించడం.
  3. అంతర్జాతీయ వాణిజ్యం వాలంటరీగా ఉండాలని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
    జవాబు: మోహన్ భగవత్.
  4. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి, వరదలు సంభవించిన దేశాలు ఏవి?
    జవాబు: థాయ్‌లాండ్ మరియు వియత్నాం.
  1. BPCL గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ కోసం ఏ రాష్ట్రంలో జాయింట్ వెంచర్ సంతకం చేసింది?
    జవాబు: అరుణాచల్ ప్రదేశ్.
  2. అమెరికా 50% సుంకాల వల్ల భారత్లో ఏ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి?
    జవాబు: ఎగుమతులపై ఆధారపడిన స్టాక్స్.
  1. దులీప్ ట్రోఫీ 2025 ఎక్కడ జరుగుతుంది?
    జవాబు: బెంగళూరు.
  2. టీ20 క్రికెట్ ట్రోఫీ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
    జవాబు: రాజస్థాన్.
  3. దులీప్ ట్రోఫీలో ఏ క్రీడ ఉంటుంది?
    జవాబు: క్రికెట్.

Advertisement
Advertisement