ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (APSRTC) 277 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు (46), నంద్యాల (43), అనంతపురం (50), శ్రీ సత్యసాయి (34), కడప (60), అన్నమయ్య (44) జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
Advertisement
టెన్త్, ITI అర్హత ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ₹118. ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
Advertisement
అభ్యర్థులు https://apsrtc.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

