ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణ పనులను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఈనెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఈనెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. భూప్రకంపనల ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఒంగోలులో జరిగిన గైనకాలజిస్ట్ల సదస్సులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యుద్ధాల వెనుక గల వ్యాపార కారణాల గురించి మాట్లాడారు.
వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఏపీ వాసుల మృతదేహాలను వెంటనే తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.