కొట్టయం జిల్లా కుమారకోం గ్రామ పంచాయతీలోని ఒక ఫారంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అయింది. ఈ వ్యాధి పందులకు ఎంతో తీవ్రమైనది, అత్యంత సంక్రమణ శక్తి కలిగినది. సంబంధిత ఫారం చుట్టూ 1 కి.మీ. పరిధిని ‘డిజాస్టర్ జోన్’గా, 10 కి.మీ. పరిధిని ‘సర్వైలెన్స్ జోన్’గా ప్రకటించారు. పందుల మాంసం అమ్మకం, రవాణా నిషేధం. అందులోని అన్ని పందులను కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చంపేయాలి. వ్యాధి నియంత్రణకు రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
