మన పత్రిక, వెబ్డెస్క్: సంక్రాంతి పండుగ రద్దీ మొదలవుతున్న వేళ హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ నగరవాసులకు కీలక సూచనలు చేశారు. పండుగ కోసం కుటుంబంతో సహా సొంతూళ్లకు వెళ్లేవారు.. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా సంబంధిత బీట్ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇలా ముందస్తు సమాచారం అందించడం వల్ల.. పోలీసులు తమ రెగ్యులర్ పెట్రోలింగ్లో ఆయా ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని తెలిపారు. దొంగతనాలు జరగకుండా చూసేందుకు, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీపీ పేర్కొన్నారు. కేవలం తాళాలు వేసి వెళ్లడమే కాకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా భద్రత మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
