మన పత్రిక, వెబ్డెస్క్: నిజామాబాద్ జిల్లా పరిపాలనలో కీలక మార్పు జరిగింది. జిల్లా కలెక్టర్గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) అదనపు కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఇలా త్రిపాఠిని నిజామాబాద్ నూతన కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇలా త్రిపాఠి ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె భద్రాచలం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అదనపు కలెక్టర్గా పనిచేశారు. ములుగు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
