మన పత్రిక, వెబ్డెస్క్: నిజామాబాద్ జిల్లా పరిపాలనలో కీలక మార్పు జరిగింది. జిల్లా కలెక్టర్గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) అదనపు కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఇలా త్రిపాఠిని నిజామాబాద్ నూతన కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇలా త్రిపాఠి ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె భద్రాచలం, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అదనపు కలెక్టర్గా పనిచేశారు. ములుగు జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
