చిల్లపల్లి సర్పంచ్గా భారీ మెజారిటీతో విజయం సాధించిన యువ నాయకుడు గోపు సంతోష్ కుమార్, గెలిచిన వెంటనే తన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయన, ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చేసి చూపిస్తున్నారు.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న బోరు గత కొద్ది రోజులుగా పనిచేయకపోవడంతో స్థానికులు, విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ సంతోష్ కుమార్ వెంటనే స్పందించి, కొత్త మోటార్ను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
