మన పత్రిక, వెబ్డెస్క్: రైలు ప్రయాణికులకు చేదు వార్త. రైల్వే టికెట్ ఛార్జీలను (Train Ticket Fares) స్వల్పంగా పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, స్వల్ప దూర ప్రయాణికులకు మాత్రం ఊరట లభించింది.
పెంపు వివరాలు ఇలా:
Advertisement
- మినహాయింపు: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి, సబ్ అర్బన్ రైళ్లలో సీజన్ టికెట్లకు పెంపు వర్తించదు.
- పెంపు: 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి..
- సాధారణ తరగతి (Ordinary Class) బోగీల్లో కిలోమీటర్కు 1 పైసా.
- నాన్ ఏసీ ఎక్స్ప్రెస్, మెయిల్, అన్ని ఏసీ క్లాసుల్లో (AC Class) కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచారు.
ఈ పెంపు ద్వారా 2026 మార్చి నాటికి రూ. 600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
