మన పత్రిక, వెబ్డెస్క్: రైలు ప్రయాణికులకు చేదు వార్త. రైల్వే టికెట్ ఛార్జీలను (Train Ticket Fares) స్వల్పంగా పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, స్వల్ప దూర ప్రయాణికులకు మాత్రం ఊరట లభించింది.
పెంపు వివరాలు ఇలా:
Advertisement
- మినహాయింపు: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి, సబ్ అర్బన్ రైళ్లలో సీజన్ టికెట్లకు పెంపు వర్తించదు.
- పెంపు: 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి..
- సాధారణ తరగతి (Ordinary Class) బోగీల్లో కిలోమీటర్కు 1 పైసా.
- నాన్ ఏసీ ఎక్స్ప్రెస్, మెయిల్, అన్ని ఏసీ క్లాసుల్లో (AC Class) కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెంచారు.
ఈ పెంపు ద్వారా 2026 మార్చి నాటికి రూ. 600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
