Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈనెల నవంబర్ 29న దీక్షా దివాస్ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ హరీశ్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
