BRS Rally : హైదరాబాద్ పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మేందుకు వీలుగా హెచ్ఐఎల్టీపీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రియల్ భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎరవిచ్చారు? అది తెలంగాణ ప్రజల సొత్తు.. అంటూ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆ పాలసీని రద్దు చేయాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
