మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన నేడు మంత్రి మండలి సమావేశం జరగనుంది(Telangana cabinet meeting Today). ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలు ఈ అజెండాలో ఉండనున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల తుది రూపురేఖలు, అలాగే రైజింగ్ తెలంగాణ 2047 పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత వివరణాత్మక వివరాలు వెలువడనున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
