Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు.
17 సిరీస్ లో భాగంగా 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఈ మూడు మోడల్స్ చైనాలో విడుదలయ్యాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్ సెట్, 6.9 ఇంచ్ 2కే ఓఎల్ఈడీ డిస్ ప్లే, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, ఆండ్రాయిడ్ 16 లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే.. భారత్ లో ఈ సిరీస్ మార్చి 2026 లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అప్పుడే ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
