WhatsApp
Advertisement

Madhavaram Krishnarao : ‘కేసీఆర్ పులి బయటికి వస్తే కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటది’

Madhavaram Krishnarao : ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన ఎవరికీ భయపడరన్నారు. కేసీఆర్ పులి బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటుందన్నారు.

పులి బయటికి వచ్చినప్పుడు చెప్తాం వీళ్ల సంగతి. పులిని బయటికి రమ్మంటున్నరు కదా. మీ పాపాలు పండాలని పులి అట్లనే ఉన్నది. మీ పాపాలు పండిన నాడు అప్పుడు పులి బయటికి వచ్చినప్పుడు మీ సంగతి అంతా తెలుస్తుంది అని కృష్ణారావు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement