మన పత్రిక, వెబ్డెస్క్: టెట్ (TET) అర్హత ఉన్నప్పటికీ 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ఎందుకు చేయాలన్న సందేహం చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉంది. అయితే, సుప్రీం కోర్టు, ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. టెట్ అనేది ఉద్యోగానికి కనీస అర్హత పరీక్ష మాత్రమేనని, అది వృత్తిపరమైన శిక్షణ (Professional Training) కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బీఈడీ (B.Ed) అర్హత ఉన్నవారు హైస్కూల్ బోధనకు శిక్షణ పొంది ఉంటారు. కానీ, వారు ప్రైమరీ టీచర్లుగా (1-5 తరగతులు) పనిచేస్తున్నప్పుడు, ఆ స్థాయి పిల్లల బోధనా పద్ధతుల్లో (Pedagogy) నైపుణ్యం కోసం బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి. 2023 నవంబర్ 28కి ముందు నియమితులైన వారికి ఈ కోర్సు రక్షణ కల్పిస్తుందని, టెట్ అర్హత ఉన్నా బ్రిడ్జ్ కోర్సు చేయడం అనివార్యమని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
