మన పత్రిక, వెబ్డెస్క్: టెట్ (TET) అర్హత ఉన్నప్పటికీ 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ఎందుకు చేయాలన్న సందేహం చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉంది. అయితే, సుప్రీం కోర్టు, ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. టెట్ అనేది ఉద్యోగానికి కనీస అర్హత పరీక్ష మాత్రమేనని, అది వృత్తిపరమైన శిక్షణ (Professional Training) కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బీఈడీ (B.Ed) అర్హత ఉన్నవారు హైస్కూల్ బోధనకు శిక్షణ పొంది ఉంటారు. కానీ, వారు ప్రైమరీ టీచర్లుగా (1-5 తరగతులు) పనిచేస్తున్నప్పుడు, ఆ స్థాయి పిల్లల బోధనా పద్ధతుల్లో (Pedagogy) నైపుణ్యం కోసం బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి. 2023 నవంబర్ 28కి ముందు నియమితులైన వారికి ఈ కోర్సు రక్షణ కల్పిస్తుందని, టెట్ అర్హత ఉన్నా బ్రిడ్జ్ కోర్సు చేయడం అనివార్యమని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
