WhatsApp
Advertisement

Sabarimala Temple : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు

Sabarimala Temple : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ తులమాస పూజ సందర్భంగా ఆలయ పూజారులు శబరిమల ఆలయ గుడి ద్వారాన్ని తెరిచారు. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. ఈరోజు నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వామి మాల ధరించిన భక్తులు తమ ముక్కులను చెల్లించుకుంటారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఆలయాన్ని మూసేస్తారు. స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ లో మళ్లీ తెరుస్తారు.

https://twitter.com/ANI/status/1979139326769254587

Advertisement
Advertisement