Sabarimala Temple : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ తులమాస పూజ సందర్భంగా ఆలయ పూజారులు శబరిమల ఆలయ గుడి ద్వారాన్ని తెరిచారు. ఈరోజు నుంచి సంక్రాంతి వరకు శబరిమల ఆలయం తెరిచి ఉంటుంది. ఈరోజు నుంచి అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వామి మాల ధరించిన భక్తులు తమ ముక్కులను చెల్లించుకుంటారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఆలయాన్ని మూసేస్తారు. స్వామి వారి పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ లో మళ్లీ తెరుస్తారు.
https://twitter.com/ANI/status/1979139326769254587
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
