తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 150 మండలాలు ఏర్పడిన నేపథ్యంలో, పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతానికి దాదాపు 1000 కాంట్రాక్టు పోస్టులు అవసరం ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ను కలిసి, ఈ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది.
Advertisement
ప్రతి మండలంలో ఒక MIS కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, ఇద్దరు IERP లు, ప్రతి స్కూల్ కాంప్లెక్స్ కు CRP ఉండాలని కోరారు.
ALSO READ – 1,803 పీఈటీ పోస్టులు
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
