Advertisement

అన్నదాత సుఖీభవ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) పథకంలో ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు.

Advertisement

సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులకు మరోసారి అవకాశం కల్పించారు. లబ్ధి రాకుండా పోవడానికి కారణాలు: రైతు మరణం, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, eKYC పెండింగ్, భూమి బదిలీలు వంటివి.

Advertisement

ఈ సమస్యలు పరిష్కరించుకుని ఆగస్టు 25, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. రేపు చివరి తేదీ కావడంతో ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది.

పథకం కింద మొత్తం ₹20,000 మూడు విడతల్లో అందిస్తారు (7,000 + 7,000 + 6,000).

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement