మన పత్రిక, వెబ్డెస్క్ : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) పథకంలో ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు.
Advertisement
సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులకు మరోసారి అవకాశం కల్పించారు. లబ్ధి రాకుండా పోవడానికి కారణాలు: రైతు మరణం, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, eKYC పెండింగ్, భూమి బదిలీలు వంటివి.
Advertisement
ఈ సమస్యలు పరిష్కరించుకుని ఆగస్టు 25, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. రేపు చివరి తేదీ కావడంతో ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది.
పథకం కింద మొత్తం ₹20,000 మూడు విడతల్లో అందిస్తారు (7,000 + 7,000 + 6,000).
Advertisement
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

