Advertisement
మన పత్రిక, వెబ్డెస్క్ : భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఎయిర్టెల్ నెట్వర్క్ సేవలు స్తంభించాయి. బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ లోని వినియోగదారులు సేవలు లేకుండా ఇబ్బందులు పడ్డారు.
Advertisement
Airtel network down across india today
టెక్ సమస్యలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, సాయంత్రం 12:15 సమయంలో సుమారు 7,109 ఫిర్యాదులు నమోదయ్యాయి.
సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఒక గంటలోపు పరిష్కారం అవుతుందని ఎయిర్టెల్ కేర్స్ తెలిపింది. సేవలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఫోన్ రీస్టార్ట్ చేయాలని సూచించింది.
Advertisement
సోషల్ మీడియాలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “సేవలు ఆగాయా? ఎప్పుడు పునరుద్ధరిస్తారు?” అని ప్రశ్నించారు. కొందరు ట్రాయ్ కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

