Advertisement

ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ పద్మనాభం కుటుంబం

మన పత్రిక: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు.

ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా మీడియాకు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడు ప్రభుత్వం ఆయనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, అటువంటిది ఇప్పుడు అంత్యక్రియల సమయంలో ఈ గౌరవం తమకు అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement