Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్ను ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఎన్హెచ్ 44 హైవేపై చోటు చేసుకుంది. యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు వ్యాపించాయి.
వెంటనే బస్సులోని ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్ లోని యాసిడ్ ను ఖాళీ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
