Telangana bandh on October 30 SFI: స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30న ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలు, యూనివర్సిటీలకు బంద్ పిలుపునిచ్చింది.
ప్రధాన డిమాండ్లు: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి.
Advertisement
ఫీజులు డిమాండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
