Telangana 4 IAS Transfer: తెలంగాణలో నలుగురు IAS అధికారుల బదిలీలు జరిగాయి. చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ ఎం. రఘునందన్ రావుకు (M.Raghunandan Rao) కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు, ఎస్. హరీశ్కు (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్ బాధ్యతలు, భవేష్ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
Advertisement
కాంత్రి వల్లూర్ను పదవి నుంచి తప్పించారు. దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను రిలీవ్ చేశారు. సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ను (Garima Agarwal) రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేశారు. సీనియర్ IAS ఆఫీసర్ రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
