Viral Video : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఫుల్లుగా తాగి స్కూటీ మీద వెళ్తూ అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్లను లేపాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, తమను కాపాడిన ఆ వ్యక్తి పైనే విరుచుకుపడ్డారు ఆ ముగ్గురు విద్యార్థులు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలోని గూడురులోని సాధుపేట సెంటర్ లో మద్యం మత్తులో ఆ ఇంజినీరింగ్ విద్యార్థులు విచక్షణారహితంగా వాళ్లను కాపాడిన వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

