బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతూ సామాన్యులకు షాక్ ఇస్తోంది. ఈరోజు (డిసెంబర్ 26) వెండి ధర ఏకంగా రూ.8,951 మేర పెరిగి ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర రూ.2,32,741 గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,45,100కి చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలో ధర రూ.2,34,100గా నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
