మన పత్రిక: ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 60 ఏళ్లుగా ఉన్న శాప్ సిబ్బంది రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు వర్తింపజేస్తున్న నిబంధనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితి పెంపు నిర్ణయంతో ఇప్పటికే రిటైరైన ఎనిమిది మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. అయితే వీరు విధుల్లో లేని కాలానికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- మేడ్చల్లో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు
- రాష్ట్రంలో నీటి కొరతపై ఇరిగేషన్ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు
- చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల్లో తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
- సైబర్ బాధితులకు రూ. 9.78 కోట్లు రీఫండ్ చేసిన టీజీసీఎస్బీ
- మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే
