Raja Singh : తెలంగాణలో మరో 50 ఏళ్ల దాకా బీజేపీ అధికారంలోకి రాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ చనిపోతోంది.. కిషన్ రెడ్డి గారు దయచేసి కాపాడండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో 50 ఏళ్లు అయినా.. ఆ తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదంటూ ఆయన మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
