మన పత్రిక, వాతావరణం: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది. శనివారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
- సీఆర్పీఎఫ్లో 9,195 ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు | CRPF Tradesman Recruitment 2026
- JR NTR : బన్నీ కి ఒకే.. మరి చరణ్ కి? అంటే అప్పట్లోదంతా అబద్దమా? లేక?
- Durandhar2 @1500+ : దురంధర్ సీక్వెల్ భారీ రికార్డు.. కానీ ఆ అసలైన రికార్డు సాధ్యం కాదా?
- [24]7.ai Walk-in Drive : బెంగళూరులో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. ఫ్రెషర్స్కు ఛాన్స్!
- Sagility Walk in Drive : సాజిలిటీ వాక్ ఇన్ డ్రైవ్.. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. 3 LPA వరకు జీతం!
Advertisement
