మన పత్రిక, వెబ్డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్కు ( TELANGANA TEACHER ) గుర్తింపు
Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
Advertisement
ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
తెలంగాణ నుండి ZPHS PENPAHAD,SURYAPET DIST కు చెందిన పాఠశాల ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఈ సన్మానానికి పాత్రులయ్యారు. విద్యార్థుల సంపూర్ణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
