Karur Stampede : కరూర్ తొక్కిసలాట.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశాలు

supreme orders cbi inquiry in karur stampede incident

Karur Stampede : కరూర్ తొక్కిసలాటపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తును కూడా ప్రారంభించింది. కానీ, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిట్ దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీవీకే పార్టీ తరుపు లాయర్ల వాదనలను విన్న సుప్రీం కోర్టు, వెంటనే … Read more

రూ.6,300కే 5G ఫోన్! అమెజాన్ దీపావళి ఆఫర్‌లో లావా బోల్డ్ N1

Lava Bold N1 5G

దీపావళి స్పెషల్‌గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు లభిస్తోంది. HDFC డెబిట్/EMI ఆప్షన్ తో కొనుక్కుంటే రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. చివరికి మీరు రూ.6,300లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్, 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ (90Hz), 5000mAh బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్, IP54 రేటింగ్, … Read more

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నామినేషన్లు ఆరంభం

Jubileehills by election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 15న, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 17న నామినేషన్లు వేస్తారని సమాచారం. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా విడుదల. నవంబర్ 11న పోలింగ్, 14న యూసఫ్‌గూడలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. … Read more

Rains Damage Crops : అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన

paddy grains soaked due to untimely rains in telangana

Rains Damage Crops : అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలే పంట కోసి చేతికొచ్చింది అని అనుకునే లోపే అకాల వర్షం రూపంలో రైతులకు సమస్యలు వచ్చేశాయి. వరి కోసి వడ్లను ఎండబెట్టిన రైతులను అకాల వర్షం కాటేసింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల పలు మార్కెట్ యార్డలో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇంకో వారం అయితే ధాన్యాన్ని మార్కెట్ నుంచి … Read more

Gold Rates 13 Oct 2025 : 13 అక్టోబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

13 October 2025 Monday today gold and silver rates telugu

Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 13 అక్టోబర్ 2025 సోమవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,507 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,464 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,380 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.190 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ.1,90,000 … Read more

Horoscope 13 Oct 2025 : 13 అక్టోబర్ 2025 సోమవారం రాశి ఫలాలు

Today Horoscope : 13 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి.    వృషభం : ఆరోగ్యం సహకరిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మిథునం : వృత్తి, … Read more

Biggboss 9 Telugu: 6 మంది వైల్డ్ కార్డ్

bigg boss 9 telugu wild card contestants

bigg boss 9 telugu wild card contestants: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం రెండు షాకింగ్ ఎలిమినేషన్లు. ఫ్లోరా సైనీ, శ్రీజలను హౌస్ నుంచి షో నిర్వాహకులు ఎలిమినేట్ చేశారు. అయితే, వారి స్థానంలో కొత్త రోలర్ కోస్టర్ రాబోతోంది! నిఖిల్ నాయర్ (సీరియల్ యాక్టర్), దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి (‘గోల్కొండ హైస్కూల్’ ఫేమ్), రమ్య మోక్ష (‘అలేఖ్య చిట్టీ పికిల్స్’), అయేషా (సీరియల్ నటి), గౌరవ్ గుప్తా (సీరియల్ నటుడు) – … Read more

BTech Student Suicide : కాలేజీలో చెప్పే పాఠాలు అర్థం కావట్లేదని యువతి ఆత్మహత్య

btech student commits suicide in hanmakonda

BTech Student Suicide : కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం కాక ఏం చేయాలో తెలియని ఓ యువతి చివరకు ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కీర్తన హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది. కానీ, కాలేజీలో లెక్చరర్స్ చెబుతున్న లెస్సన్స్ అర్థం కాక, తన కుటుంబ సభ్యులను వదిలి హైదరాబాద్ లో … Read more

తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్

Out sourcing employees corporation Telangana

తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ( Out sourcing employees corporation Telangana ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రైవేట్ ఏజెన్సీల వల్ల ఉద్యోగులు వేతన దోపిడీకి గురవుతున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ఈ చర్య అవసరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి హక్కులు, వేతనాలు … Read more

TG: మెదక్ జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, కొట్టి చనిపోయిందనుకుని వెళ్లిపోయారు..!

TELANGANA: ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొల్చారం మండలంలోని సంగాయిగూడ తండాకు చెందిన, అడ్డా కూలీగా పనిచేసే ఓ మహిళ అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల అంచనా ప్రకారం శుక్రవారం ఉదయం టిఫిన్‌తో మెదక్ అడ్డాకు వచ్చిన ఈ మహిళను పని ఇస్తామని చెప్పి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల ఆలయ సమీపంలోని ఓ … Read more