Annadata Sukhibhava | 1.04 లక్షల మందికి డబ్బులు జమ.
మన పత్రిక, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) లోని 1,04,107 మంది రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava ) పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇంతకు ముందు ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ రైతులతో పాటు, ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరణ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి కూడా రూ.5,000 చొప్పున జమ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం రూ.71.38 కోట్లు … Read more
CURRENT AFFAIRS AUGUST 21st 2025 – కరెంట్ అఫైర్స్
కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 21 2025 – ప్రశ్నలు & సమాధానాలు
Rain Alert: ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణలోని ( TELANGANA RAINS ) పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం కారణంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( HYDERABAD RAINS ) ఈ హెచ్చరిక జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 30-34 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ప్రభావిత జిల్లాల్లో కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, … Read more
Speaker Ayyanna | ఆ పెన్షన్లు తీసేయమని నేనే చెప్పా
మన పత్రిక, వెబ్డెస్క్ : ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ( AP PENSION ) వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. అనర్హులుగా గుర్తించబడిన లక్ష మందికి పైగా వికలాంగుల పింఛన్లు రద్దు చేశారు. ఈ చర్య ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల ఓ సంచలన వ్యాఖ్య చేశారు. అనర్హుల పెన్షన్లు తొలగించాలని తాను సీఎం చంద్రబాబుకు ( CHANDRA BABU NAIDU ) రాసిన లేఖలో … Read more
PM Viksit Bharat Rozgar Yojana Registration
PM Viksit Bharat Rozgar Yojana: పోర్టల్ లైవ్, ఉద్యోగాలకు ప్రోత్సాహకాలు ప్రారంభం PM Viksit Bharat Rozgar Yojana (PMVBRY) కింద ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకాలు అందించడానికి పోర్టల్ ప్రారంభమైంది. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్ నుంచి ప్రకటించారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు రూ.15,000 వరకు రెండు విడతల్లో ప్రోత్సాహకం అందిస్తారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే ఉద్యోగదాతలకు నెలకు … Read more
Adarana 3.0 Scheme: బైక్ సబ్సిడీ, రూ.10వేలు కడితే చాలు
ఏపీ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ( Adarana 3 Scheme ) ప్రారంభించనుంది. కల్లుగీత కార్మికులకు 90% సబ్సిడీతో బైక్ లు ఇస్తారు. లబ్ధిదారుడు కేవలం 10% చెల్లించాలి. రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేస్తారు. పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి. వయసు 18-50 ఏళ్లు, బీసీ వర్గానికి చెందినవారు కావాలి. మత్స్యకారులకు కూడా ఈ పథకంలో అవకాశం ఇస్తారు. వారికి ఆధునిక పరికరాలు అందజేస్తామని మంత్రి సవిత హామీ … Read more
DASARA HOLIDAYS | తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్
దసరా సెలవులు 2025: తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్ DASARA HOLIDAYS 2025 IN TELANGANA & AP 2025లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. తెలంగాణలో September21 నుంచి October 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, … Read more
JC prabhakar vs Pedda Reddy | ఏం జరుగుతుంది తాడిపత్రిలో?
Tadipatri రాజకీయ ఉద్రిక్తత: కేతిరెడ్డి ఎంట్రీ, జేసీ శివుడి విగ్రహంతో హైటెన్షన్ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి ముదిరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి రానున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు భద్రతతో ఆయన రానున్నట్లు పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రకటించారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు కార్యక్రమాన్ని … Read more
GOLD RATE | ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుసుకోండి
Today Gold and silver Rate in india August 18 ఆగస్టు 18న భారతదేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,01,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹92,750గా నమోదైంది. ఇది పెట్టుబడిదారులకు కొంచెం ఊరటనిస్తుంది. Today Silver Rate వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర ₹800 పెరిగి ₹1,17,000కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ₹1,27,000గా … Read more