Pitru Paksha 2025 dates : మహాలయ అమావాస్య, శ్రాద్ధ తిథులు ఇవే
Pitru Paksha 2025 dates : మహాలయ అమావాస్య, శ్రాద్ధ తిథులు ఇవే పితృపక్షాలను ( Pitru Paksha ) మహాలయ పక్షాలు అని కూడా పిలుస్తారు. ఇవి భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత ప్రారంభమవుతాయి. 2025లో పితృపక్షాలు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్యతో ముగుస్తాయి. ఈ 15 రోజులు గతించిన పితరులకు శ్రాద్ధ కర్మలు చేయడం జరుగుతుంది. ఈ సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగించడానికి తిలోదకాలు, దానధర్మాలు, భోజనాలు … Read more