Adarana 3.0 Scheme: బైక్ సబ్సిడీ, రూ.10వేలు కడితే చాలు

ఏపీ ప్రభుత్వం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ( Adarana 3 Scheme ) ప్రారంభించనుంది. కల్లుగీత కార్మికులకు 90% సబ్సిడీతో బైక్ లు ఇస్తారు. లబ్ధిదారుడు కేవలం 10% చెల్లించాలి. రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేస్తారు. పథకానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండాలి. వయసు 18-50 ఏళ్లు, బీసీ వర్గానికి చెందినవారు కావాలి. మత్స్యకారులకు కూడా ఈ పథకంలో అవకాశం ఇస్తారు. వారికి ఆధునిక పరికరాలు అందజేస్తామని మంత్రి సవిత హామీ … Read more

DASARA HOLIDAYS | తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్

దసరా సెలవులు 2025: తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్ DASARA HOLIDAYS 2025 IN TELANGANA & AP 2025లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. తెలంగాణలో September21 నుంచి October 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, … Read more

JC prabhakar vs Pedda Reddy | ఏం జరుగుతుంది తాడిపత్రిలో?

Tadipatri రాజకీయ ఉద్రిక్తత: కేతిరెడ్డి ఎంట్రీ, జేసీ శివుడి విగ్రహంతో హైటెన్షన్ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి ముదిరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి రానున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు భద్రతతో ఆయన రానున్నట్లు పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రకటించారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు కార్యక్రమాన్ని … Read more

GOLD RATE | ఈరోజు బంగారం, వెండి ధరలు తెలుసుకోండి

Today Gold and silver Rate in india August 18 ఆగస్టు 18న భారతదేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,01,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹92,750గా నమోదైంది. ఇది పెట్టుబడిదారులకు కొంచెం ఊరటనిస్తుంది. Today Silver Rate వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర ₹800 పెరిగి ₹1,17,000కి చేరింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ₹1,27,000గా … Read more