Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కానీ, బీజేపీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని తాజాగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. లంకాల దీపక్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన త్వరలోనే నామినేషన్ వేయనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
